మిషన్ ఇంద్రధనుష్
మిషన్ ఇంద్రధనుష్, డిసెంబర్ 25, 2014 న ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం మొదలుపెట్టింది. 2009-2013 ల మధ్య ఇమ్యునైజేషన్ కవరేజ్ 61% నుంచి 65% కు పెరిగింది, ఇది ప్రతి సంవత్సరం కేవలం 1% పెరుగుదలను సూచిస్తుంది. దీనిని 5% నికి పెంచడాకి ఇంద్రధనుశ్ మిషన్ ప్రారంభించారు. ఇమ్యునైజేషన్ ప్రక్రియ వేగవంతం చెయడానికి మరియు 2020 నాటికి పూర్తి కవరేజ్ లక్ష్యంగా ఇది సాగుతుంది.